- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సడెన్గా ముంబై వెళ్లిన రామ్ చరణ్.. ఎందుకంటే..?
by Satheesh |
ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు యాడ్స్కు కోట్లలో పారితోషికం తీసుకుంటున్నారు.

X
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు యాడ్స్కు కోట్లలో పారితోషికం తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారగా.. రీసెంట్గా ప్రభాస్ కూడా కారుకు సంబంధించిన యాడ్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక అల్లు అర్జున్, తారక్, మహేష్ బాబుతో పాటు ఇటు హీరోయిన్లు సైతం అదరగొడుతున్నారు. ఇక తాజాగా రామ్ చరణ్ కూడా మరో కొత్త యాడ్కి రెడీ అయిపోయాడు. ఈ షూటింగ్ కోసం తాజాగా ముంబైకి బయలుదేరాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Next Story






